Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జావిద్ కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే

Follow Udayam on Google
Devender Bale Aug 15, 2026 9:15 PM జగిత్యాలGeneral
జావిద్ కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే - Udayam
జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపురకు చెందిన యువకుడు జావిద్ ఉపాధి నిమిత్తం యూరప్‌లోని మాల్టా దేశానికి వెళ్లి అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జావిద్ పార్థివదేహాన్ని శనివారం జగిత్యాలలోని ఇస్లాంపురాలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...