Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయస్థాయి పరీక్షలో గిరిజన విద్యార్థి ప్రతిభ

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 2:59 PM మహబూబ్‌నగర్General
జాతీయస్థాయి పరీక్షలో గిరిజన విద్యార్థి ప్రతిభ - Udayam
బాలానగర్ మండలం చింతకుంట తండాకు చెందిన గిరిజన విద్యార్థి శ్రీశాంత్ జాతీయస్థాయి ఎన్సీఈటీ పరీక్షలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న తండ్రి ఫుల్సింగ్ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కేరళలోని కాలికట్ కళాశాలలో సీటు లభించగా, రూ.1.50 లక్షల అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. దాతలు సాయం చేయాలని కుటుంబం కోరుతోంది.

Comments

G
Loading comments...