వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుముల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొలనూరి రాజేశ్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యాభ్యాసంలో విశేష సేవలు అందించినందుకు కేంద్ర విద్యాశాఖ ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీలో పురస్కారం అందుకోనున్నారు. ఈ ఎంపికపై జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు అభినందించారు.
Comments
Loading comments...

