వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం బలగ ప్రభుత్వ ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ రఘురామ్ తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 19 లోగా ఐటిఐ అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అదే రోజు సాయంత్రం 6 గంటల్లోగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

