వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత దరఖాస్తుల గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు హనుమకొండ ఐటీఐ ప్రిన్సిపల్ పొన్నాల వేణు తెలిపారు.
అర్హత ఉన్న అభ్యర్థులు రూ.100 రుసుముతో iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి విడత దరఖాస్తుదారులు కేవలం వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...
