వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. లాభాల స్వీకరణతోపాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాలు జరగడంతో మార్కెట్పై ఒత్తిడి నెలకొంది.
సెన్సెక్స్ 183.15 పాయింట్లు తగ్గి 77,472.94 వద్ద, నిఫ్టీ 126.80 పాయింట్లు క్షీణించి 24,207.75 వద్ద ముగిశాయి.
Comments
Loading comments...

