వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కెనడా ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. టొరంటోలో జరిగిన సమావేశంలో GIFT సిటీ, బీమా, అసెట్ మేనేజ్మెంట్, డిజిటల్ ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలను వివరించారు. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, మాగ్నెట్లు వంటి రంగాల్లోనూ పెట్టుబడులకు అవకాశాలున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్-కెనడా సంబంధాలు పెట్టుబడుల నుంచి సంస్థాగత సహకారం వైపు సా
Comments
Loading comments...

