Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుకను మట్టితో కప్పి రూ.79 లక్షలకు గండి

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 9:21 AM మహబూబ్‌నగర్General
ఇసుకను మట్టితో కప్పి రూ.79 లక్షలకు గండి - Udayam
మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో వేలానికి సిద్ధంగా ఉన్న 15,829 క్యూబిక్ మీటర్ల సీజ్ చేసిన ఇసుకను మట్టితో కప్పివేశారు. చంద్రశేఖర్, బాలకృష్ణారెడ్డి హిటాచీలతో ఈ చర్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. రూ.79.14 లక్షల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారని కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...