Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 02, 2026 11:13 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు - Udayam
ధర్మవరం మండలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్లను బుధవారం ఉదయం సీజ్ చేసిన రెవిన్యూ అధికారులు. ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చిత్రవంతి వంకనుండి అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి భారీగా ఫైన్ వేసిన తహసీల్దార్ దేవరాజ్.

Comments

G
Loading comments...