వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపింది. దీంతో వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు కొత్త ఉత్సాహం లభించింది.
2,376 కిలోల EOS-05 భూస్థిర కక్ష్య నుంచి భారత్, సముద్ర ప్రాంతాలను నిరంతరం పరిశీలించనుంది. విపత్తుల పర్యవేక్షణ, పర్యావరణం, వ్యవసాయం, జాతీయ భద్రతకు ఇది ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

