వార్తలకు తిరిగి వెళ్లండి

ఇర్లపాడులో గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి విలువైన సామగ్రిని చోరీ చేశారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా పాడై విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంటలు వేసే కీలక సమయంలో సాగునీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు ఎండిపోకుండా తక్షణమే ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని గణపవరం సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ను కోరారు.
Comments
Loading comments...

