Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యాన రైతులకు పెట్టుబడి సాయం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 3:19 PM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
ఉద్యాన రైతులకు పెట్టుబడి సాయం - Udayam
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యాన రైతులకు VB G RAM G పథకం ద్వారా ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందని PD డాక్టర్ కె.సి.హెచ్. అప్పారావు తెలిపారు. 20 మండలాల్లో 1,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించారు. ఆసక్తిగల రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, జాబ్ కార్డుతో గ్రామ సచివాలయం లేదా మండల అధికారులను సంప్రదించాలని PD డాక్టర్ కె.సి.హెచ్. అప్పారావు సూచించారు.

Comments

G
Loading comments...