Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి పన్ను నిధుల దుర్వినియోగంపై విచారణ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:21 PM ప్రకాశం General
ఇంటి పన్ను నిధుల దుర్వినియోగంపై విచారణ - Udayam
కొత్తపట్నం పంచాయతీలో ఇంటి పన్నుల నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. 2024-26 మధ్య పనిచేసిన కార్యదర్శి సంపత్‌కుమార్‌పై గ్రామస్థుడు పి.గోపి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీలో ఉండాల్సిన 12 ఇంటి పన్ను రసీదు పుస్తకాల్లో తొమ్మిదే ఉన్నట్లు విచారణలో గుర్తించారు.

Comments

G
Loading comments...