Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లోకి కొండ చిలువ..భయాందోనలో ప్రజలు

Follow Udayam on Google
hari Aug 20, 2026 11:09 AM రాజన్న సిరిసిల్లGeneral
ఇంట్లోకి కొండ చిలువ..భయాందోనలో ప్రజలు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 15వ వార్డులోని ఓ ఇంట్లోకి కొండ చిలువ చొరబడింది.దీంతో వార్డు ప్రజలు భయాందోళన గురవుతున్నారు. మున్సిపల్ సంబంధిత అధికారులు పాలకవర్గం చొరవ తీసుకుని విష సర్పాల సమస్యకు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్డుకు సిసి రోడ్డు నిర్మించి పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...