వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసి ప్రశాంతంగా జీవించాలని సామాజిక సేవకుడు, యోగ గురువు బోగా విష్ణుమూర్తి కోరారు. శనివారం అల్వాల్లోని పలు ఆలయాల్లో భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, సుందరకాండ వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి సంస్కృతి, ధర్మం గురించి తెలుసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

