Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రనేతల భేటీపై ఆసక్తి

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 7:25 AM జాతీయంGeneral
అగ్రనేతల భేటీపై ఆసక్తి - Udayam
కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో సోమవారం 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా పలువురు నేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్‌ సహకారంపై చర్చలు జరగనున్నాయి. మోదీ-జిన్‌పింగ్‌ భేటీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...