Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 06, 2026 3:23 PM కామరెడ్డితెలంగాణ
అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Udayam Digital
కామారెడ్డిలో దొంగతనం కేసు దర్యాప్తులో ఐదుగురు అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజేష్‌చంద్ర వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.

Comments

G
Loading comments...