వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లా ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతవడంతో తీరరక్షక దళం విస్తృతంగా గాలిస్తోంది. ఐదు బోట్లు, రెండు డోర్నియర్ విమానాలు, హెలికాప్టర్ను రంగంలోకి దించింది.
మత్స్యకారులు ఈ నెల 3న వేటకు వెళ్లి 13న తిరిగిరావాల్సి ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఈ సమాచారం అందించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

