వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్స్టాగ్రామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్ విక్రయాల పేరుతో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసిన రాజస్థాన్కు చెందిన ప్రకాశ్కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇచ్చోడకు చెందిన వ్యాపారి నుంచి రూ.2.18 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.లక్ష నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
Comments
Loading comments...

