Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల పడవలకు ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు ప్రారంభం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 04, 2026 11:33 AM విశాఖపట్నంGeneral
మత్స్యకారుల పడవలకు ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు ప్రారంభం - Udayam
విశాఖ తీరంలో జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో మత్స్యకారుల భద్రత కోసం ప్రభుత్వం పడవలకు ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు ప్రారంభించింది. బలుసుతిప్ప ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌లో సోమవారం 16 పడవలకు ఈ పరికరాలు అమర్చారు. సముద్రంలో వ్యక్తి పడిపోవడం, ఇంజిన్‌లోపం, తుపాను వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారం అందించడంతో పాటు చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...