వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 24న జరగనున్న మహా శాంతిస్థాపన, కుంభాభిషేక ఏర్పాట్లను బీజేపీ నేత హరీష్ బాబు, ఆలయ చైర్మన్ జగదీష్ సోమవారం పర్యవేక్షించారు. వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హరీష్ బాబు సూచించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

