వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడుమిల్లి మండలంలోని 27 గిరిజన గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, సౌరశక్తి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిధులతో అంబుజా ఫౌండేషన్ ఈ పనులు చేపట్టింది.
తాగునీటి పథకాలు, చెక్డ్యాంలు, ఫార్మ్పాండ్లు నిర్మించడంతో పాటు సౌర దీపాలు ఏర్పాటు చేశారు. ఈ పనుల ద్వారా గిరిజనులు, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
Comments
Loading comments...
