Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి పరిశ్రమలో ప్రమాదం.. కార్మికుడు మృతి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 4:11 PM కృష్ణా జిల్లాGeneral
చర్లపల్లి పరిశ్రమలో ప్రమాదం.. కార్మికుడు మృతి - Udayam
చర్లపల్లిలోని ఓ ఐరన్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన కార్మికుడు బత్తుల సురేశ్‌బాబు (42) మృతి చెందాడు. సీఎన్‌సీ లేజర్ యంత్రంలో చిక్కుకోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...