వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండలం తడి హిప్పరగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీఓ సాయిలు పర్శిలించారు. గురువారం రోజున గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ దశలను పరిశీలించారు.
ఇంటి యజమానులతో నిర్మాణ దశలు ఏ విధంగా కొనసాగుతున్నాయి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎన్ని దఫాలు డబ్బులు వచ్చాయి అని తెలుసుకున్నారు.
Comments
Loading comments...

