వార్తలకు తిరిగి వెళ్లండి

బేల మండలం సాంగిడి గ్రామంలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు శనివారం సర్వే నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విష్ణు రాథోడ్ గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలు సేకరించారు.
ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి అర్హులకు పథకం ప్రయోజనం అందించడమే లక్ష్యమని యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

