వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిసెల జాబితాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు.
నివేదికలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

