వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్తో మధ్యవర్తుల ద్వారా నేడు చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దౌత్య ప్రయత్నాల నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
హోర్ముజ్ జలసంధి నిర్వహణ, ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...
