వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తోంది.
తమ భూములను 22-A నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా భూ భారతి చట్టంపై 'బాధితులారా.. కదలిరండి మీ భూములు మీవే.. మీ హక్కు మీకే' అనే నినాదంతో బీజేపీ మహా దీక్ష చేపడుతోంది. కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మరికొద్దిసేపట్లో దీక్ష ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

