వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లుల కోసం రూ.300 కోట్లు సోమవారం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి పీఎంఏవై-జీ కింద రావాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టబోమని చెప్పారు.
2026 మార్చి 31 వరకు పూర్తైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన చివరి బిల్లులను ఈ నిధులతో చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. మిగతా బిల్లులను కూడా చెల్లిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

