Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలిలో భారతీయ వ్యాపారి కిడ్నాప్, రూ.44 కోట్లు చెల్లించి విడుదల

దివ్య శ్రీ Jul 27, 2026 3:18 PM అల్ ఇండియా జాతీయ
మాలిలో భారతీయ వ్యాపారి కిడ్నాప్, రూ.44 కోట్లు చెల్లించి విడుదల - Udayam Digital
మాలిలో బంగారు గని కొనుగోలు చేసి ఉంటున్న గుజరాత్‌కు చెందిన భారతీయ వ్యాపారి ధీరూ రమణిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయనను విడిపించేందుకు కుటుంబసభ్యులు రూ. 44 కోట్లు చెల్లించారు. నలుగురు నెలల పాటు కిడ్నాపర్ల చెరలో నరకం అనుభవించిన ఆయన, ఈ భారీ మొత్తం చెల్లించడంతో విడుదలయ్యారు. ఈ ఘటనపై మాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...