Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒలింపియాడ్‌లో భారత్‌కు 9 పతకాలు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:19 PM జాతీయంGeneral
ఒలింపియాడ్‌లో భారత్‌కు 9 పతకాలు - Udayam
ఇటలీలో జరిగిన 19వ అంతర్జాతీయ ఎర్త్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 9 పతకాలు సాధించింది. ఆగస్టు 20-27 వరకు టురిన్‌లో పోటీలు జరిగాయి. సౌమిక్‌ మండల్‌, ఆరోన్‌ మైతి, రిద్ధి రంజన్‌, ఎంఏ ఎహ్తెషామ్‌ రిజ్వీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2025లో 7 పతకాల కంటే ఈసారి మెరుగైన ప్రదర్శన ఇచ్చారు.

Comments

G
Loading comments...