వార్తలకు తిరిగి వెళ్లండి
పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లాండ్పై భారత్ విజయం
రవళి దేవి Jun 29, 2026 6:13 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

లండన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఇంగ్లాండ్ను పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో ఓడించింది. నిర్ణీత సమయంలో స్కోరు 0-0తో సమంగా ముగిసింది.
అభిషేక్, శిలానంద్ లక్రా, హార్దిక్ సింగ్ గోల్స్ చేసి భారత్కు విజయాన్ని అందించారు. డిఫెండర్ సంజయ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, ఈ గెలుపు హాకీ ప్రపంచకప్కు ముందు జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
Comments
Loading comments...