వార్తలకు తిరిగి వెళ్లండి
రగ్బీ ప్రీమియర్ లీగ్ విజేత హైదరాబాద్ హీరోస్
పార్వతి దేవి Jun 28, 2026 4:49 PM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో ముంబై డ్రీమర్స్పై హైదరాబాద్ హీరోస్ జట్టు ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేసి, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...