Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్ చేతిలో భారత్ ఓటమి.. టోర్నీ నుంచి అవుట్!

శ్రీజ రెడ్డి Jun 28, 2026 5:30 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి.. టోర్నీ నుంచి అవుట్! - Udayam Digital
​ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో టీమిండియా లీగ్ నుంచే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లు ఎల్లిస్ పెర్రీ, గార్డ్‌నర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ​మరోవైపు భారత్ అనుకోని ఓటమితో, ఇవాళ బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

Comments

G
Loading comments...