Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-సింగపూర్ ద్వైపాక్షిక చర్చలు

మహేష్ కుమార్ Jul 25, 2026 4:07 PM అల్ ఇండియా about 1 hour ago
భారత్-సింగపూర్ ద్వైపాక్షిక చర్చలు - Udayam Digital
కేంద్ర Law and Justice మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సింగపూర్ counterpart ఎడ్విన్ తొంగ్‌తో న్యూఢిల్లీలో సమావేశమై న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. భారతదేశంలో చట్టపరమైన సంస్కరణలతో పాటు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ADR) విధానాలను మెరుగుపరచడంపై ఇరు దేశాల మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...