వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2026 పదో ఎడిషన్ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. గత పదేళ్లలో భారత్ 2జీ నుంచి 5జీ యుగానికి వేగంగా చేరుకుందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు.
టెలికాం రంగంలో భారత్ అతిపెద్ద వృద్ధి మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని, అక్టోబర్ 10న యశోభూమిలో జరిగే ఐఎంసీకి అందరూ రావాలని ఆహ్వానించారు.
Comments
Loading comments...
