వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనున్న ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత అంపైర్ లేదా టెక్నికల్ అధికారి ఎవరికీ అవకాశం దక్కలేదు.
1998 ప్రపంచకప్ తర్వాత తొలిసారి ఈ పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ టోర్నీలకు అంపైర్ల ఎంపిక నిరంతర ప్రదర్శనల ఆధారంగానే జరుగుతుందని మాజీ అంపైర్ ఆర్వీ రఘు ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...
