వార్తలకు తిరిగి వెళ్లండి
అఫ్గానిస్థాన్కు భారత్ వరద సహాయం

నురిస్థాన్లో సంభవించిన తీవ్ర వరదల నేపథ్యంలో అఫ్గానిస్థాన్ ప్రజలను ఆదుకునేందుకు భారత్ మానవతా దృక్పథంతో సహాయక సామగ్రినందించింది. ఆహార పదార్థాలు, ఫ్యామిలీ టెంట్లతో కూడిన సహాయాన్ని అఫ్గాన్ విపత్తు నిర్వహణ సంస్థకు అందించింది.
ఈ కష్టసమయంలో అఫ్గానిస్థాన్ ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Comments
Loading comments...