Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీవోకేపై భారత్‌ కౌంటర్

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 30, 2026 9:44 AM అల్ ఇండియా అంతర్జాతీయ
పీవోకేపై భారత్‌ కౌంటర్ - Udayam Digital
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ‘పాకిస్తానీ కశ్మీర్‌’గా పేర్కొన్న న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదప్రయోగం వాస్తవాలను వక్రీకరించేలా ఉందని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్‌, లడఖ్‌ భారతదేశంలో అంతర్భాగాలని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్‌ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాన్ని మాత్రమే పీవోకేగా పేర్కొంటామని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...