Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి విశ్వగురుగా భారత్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:39 AM విజయనగరంGeneral
2047 నాటికి విశ్వగురుగా భారత్‌ - Udayam
2047 నాటికి భారత్‌ విశ్వగురుగా, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదుగుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విజయవాడలో ‘వికసిత్‌ భారత్‌-2047’ కార్యక్రమంలో మాట్లాడారు. దేశాభివృద్ధి లక్ష్యాల సాధనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కోరారు.

Comments

G
Loading comments...