Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలే టెస్టులో భారత్ 432/6

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 5:30 PM క్రీడలుక్రీడలు
గాలే టెస్టులో భారత్ 432/6 - Udayam
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత్ 109 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసింది. తొలి రోజు 288/2తో ముగించిన భారత్ రెండో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది.

Comments

G
Loading comments...