వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్లోని ఇండియన్ బ్యాంకులో 22 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన 700 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. వాటి విలువ సుమారు రూ.91 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
బంగారం మాయం కావడంపై బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్పై మేనేజర్ బాదావత్ మోతీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

