Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి నిరసన యాత్రలో నాగర్‌కర్నూల్ ఎంపీ

Follow Udayam Digital on Google
anji kummari Aug 05, 2026 1:08 PM నాగర్ కర్నూల్తెలంగాణ
ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి నిరసన యాత్రలో నాగర్‌కర్నూల్ ఎంపీ - Udayam Digital
న్యూఢిల్లీలో ప్రేరణా స్థల్ (గాంధీ విగ్రహం) నుండి మకర ద్వారం వరకు కాంగ్రెస్ & ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి నిర్వహించిన నిరసన యాత్రలో నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల న్యాయం, అయోధ్య విరాళాలపై విచారణ, జమ్మూ & కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై ప్రతిపక్షం తన గళాన్ని వినిపించింది.

Comments

G
Loading comments...