వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ బస్టాండ్లలో పెరిగిపోతున్న దొంగతనాలు

అనంతపురం జిల్లాలోని డిపో బస్టాండ్లు కిక్కిరిపోతుండగా, తగిన నిఘా లేక దొంగలు రెచ్చిపోతున్నారు. అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రిలలో సెల్ఫోన్లు, బంగారం, నగదు అపహరణలు నిత్యకృత్యమయ్యాయి.
తాడిపత్రిలో ఒక్క సీసీ కెమెరా లేకపోగా, గుత్తి, గుంతకల్లులలో కెమెరాలు పనిచేయడం లేదు. రద్దీని ఆసరా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ప్రయాణికులు భయపడుతున్నారు.
Comments
Loading comments...