వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చుతున్న అధిక సామర్థ్యం గల ఎల్ఈడీ లైట్ల కారణంగా ఎదుటి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ లైట్ల వెలుతురుకు కళ్లు మసకబారి తుని సమీపంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
నిబంధనల ప్రకారం వాహనాలకు 55-60 వాట్స్ సామర్థ్యం గల లేత పసుపు లేదా తెలుపు రంగు బల్బులనే వాడాలి. కానీ కొందరు 350 వాట్స్ వరకు సామర్థ్యమున్న ఎల్ఈడీలను అమర్చుతుండటంతో ఈ ముప్పు తీవ్రమవుతోంది.
Comments
Loading comments...

