Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 31, 2026 11:06 AM ఏలూరుGeneral
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద - Udayam
గోదావరికి వరద ఒక్కసారిగా పోటెత్తుతోంది. బుధవారం 16 అడుగులుగా ఉన్న నీటిమట్టం, గురువారం మధ్యాహ్నానికి 28.60 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద తాకిడి పెరిగింది. జూలై నెలాఖరు వరకు నీరు లేకపోగా, అకస్మాత్తుగా వరద రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Comments

G
Loading comments...