వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638.70 అడుగులకు చేరుకుంది.
వ్యవసాయ అవసరాల కోసం కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది.
Comments
Loading comments...

