Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీ షీటర్లపై నిఘా పెంచాలి: ఖమ్మం సీపీ

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 4:18 PM ఖమ్మంGeneral
రౌడీ షీటర్లపై నిఘా పెంచాలి: ఖమ్మం సీపీ - Udayam
నేరాల దర్యాప్తు, నిందితుల గుర్తింపును వేగవంతం చేసేందుకు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ నిర్వహణపై దృష్టి పెట్టాలని ఖమ్మం సీపీ సునీల్‌ దత్‌ ఆదేశించారు. బుధవారం ఖమ్మం 3 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడి స్టేషన్‌ నిర్వహణ, పోలీసుల పనితీరును పరిశీలించారు. రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...