Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన దేవస్థాన లైసెన్సుల ధరలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 10:38 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పెరిగిన దేవస్థాన లైసెన్సుల ధరలు - Udayam
భద్రాచలం దేవస్థాన ఈవో కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో పలు లైసెన్సుల ధరలు పెరిగాయి. పర్ణశాల రామాలయం వద్ద ఫొటోలు తీసే లైసెన్సు రూ.23.55 లక్షల నుంచి రూ.28.50 లక్షలకు పెరిగింది. మొబైల్‌ లాకర్‌ లైసెన్సు రూ.19.60 లక్షల నుంచి రూ.22.10 లక్షలకు, చెప్పుల లైసెన్సు రూ.3.90 లక్షల నుంచి రూ.7 లక్షలకు చేరింది.

Comments

G
Loading comments...