Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు పెంచాలి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 7:23 PM అల్లూరి General
గిరిజన గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు పెంచాలి - Udayam
మారుమూల గిరిజన గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలని కలెక్టర్ కె.దినేష్‌కుమార్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్థానిక విద్యావంతులైన యువతను బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా నియమించాలని సూచించారు. గిరిజన రైతులు, మహిళా సంఘాలు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమలకు సులభంగా రుణాలు అందించాలని అన్నారు. గ్రామస్థాయిలోనే బ్యాంకింగ్ సేవలు అందించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు.

Comments

G
Loading comments...